అమరావతిలో పర్యటిస్తున్న ఐఐటీ నిపుణులు

85பார்த்தது
అమరావతి ప్రాంతంలో నీటిలో మునిగి పోయి ఉన్న పర్మినెంట్ భవనాలను మద్రాస్ నిపుణులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే శుక్రవారం సాయంత్రం వరకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రులు, హెచ్ ఓ డి టవర్లు హైదరాబాద్ బృందం పరిశీలించగా. రెండవ రోజు శనివారం మద్రాస్ ఐఐటీ నిపుణులు శాశ్వత సచివాలయం, హైకోర్టు భవనాలను పరిశీలిస్తున్నారు.

தொடர்புடைய செய்தி