రేపల్లె: ఐసిడిఎస్ సిడిపిఓగా బాధ్యతలు చేపట్టిన సుచిత్ర

63பார்த்தது
రేపల్లె: ఐసిడిఎస్ సిడిపిఓగా బాధ్యతలు చేపట్టిన సుచిత్ర
ఐసిడిఎస్ రేపల్లె ప్రాజెక్టు సిడిపిఓ గా ఎం. సుచిత్ర సోమవారం బాధ్యతలు చేపట్టారు.వేటపాలెం ఐసిడిఎస్ ప్రాజెక్టులో సిడిపిఓ గా పనిచేస్తూ సాధారణ బదిలీల్లో భాగంగా రేపల్లె సిడిపిఓ గా బాధ్యతలు స్వీకరించారు.గతంలో ఇక్కడ పనిచేసిన మాణిక్యం అమృతలూరుకు బదిలీ అయ్యారు.ఈ సందర్భంగా సుచిత్ర మాట్లాడుతూ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తానన్నారు.

தொடர்புடைய செய்தி