నిజాయితీ చాటుకున్న వ్యక్తికి సత్కారం..

83பார்த்தது
నిజాయితీ చాటుకున్న వ్యక్తికి సత్కారం..
పెదనందిపాడు మండలం కాట్రపాడు గ్రామానికి చెందిన కసుకుర్తి ఝాన్సీ గత శనివారం గుంటూరు నుంచి కాట్రపాడు ద్విచక్ర వాహనంపై వస్తున్న క్రమంలో గుంటూరు మార్కెట్ దగ్గర బండికి తగిలించిన బ్యాగు జారి పడిపోయినది. శుద్ధపల్లి గ్రామానికి చెందిన షేక్ అల్లా బక్షు బ్యాగ్ ను గమనించి పోలీసులకు అందజేసినాడు. బ్యాగులో 16 వేల నగదు, డాక్యుమెంట్స్ కలవు. నిజాయితీని చాటుకున్న అల్లా బక్షను లాలాపేట సిఐ శివప్రసాద్ సన్మానించారు.

தொடர்புடைய செய்தி