గుంటూరు: కేంద్రమంత్రి పెర్మసానిని సన్మానించనున్న ఎమ్మెల్యే బూర్ల

82பார்த்தது
గుంటూరు: కేంద్రమంత్రి పెర్మసానిని సన్మానించనున్న ఎమ్మెల్యే బూర్ల
గుంటూరు జిల్లా ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు రేపు ఆదివారం వట్టిచెరుకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగే కార్యక్రమంలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను సన్మానించనున్నట్లు ప్రతిపాడు తెదేపా కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం పెదనందిపాడు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరుగు దసరా ఉత్సవాలలో మంత్రి, ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేస్తారని తెలిపారు.

தொடர்புடைய செய்தி