త్రాగునీటి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బూర్ల

51பார்த்தது
గుంటూరు జిల్లా కాకుమాను మండలం బోడిపాలెం గ్రామంలో గురువారం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించే లక్ష్యంగా త్రాగునీటి పథకాన్ని ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు గ్రామo లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కూటమి శ్రేణులు గ్రామ అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி