వట్టిచెరుకూరు: ముఖ్యమంత్రిని కలిసిన చమళ్ళపాడు తెదేపా శ్రేణులు

82பார்த்தது
వట్టిచెరుకూరు: ముఖ్యమంత్రిని కలిసిన చమళ్ళపాడు తెదేపా శ్రేణులు
వట్టిచెరుకూరు మండలం చమళ్ళమూడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు యడ్లపల్లి వాణి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని మంగళవారం క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. గ్రామంలో రామాలయ పునః నిర్మాణ పనుల గురించి అర్జున ద్రోణాచార్య అవార్డు గ్రహీత అరికపూడి రమణారావు, సీతారామయ్య ముఖ్యమంత్రికి వివరించారు. ప్రభుత్వం నుండి అందించవలసిన సహాయం సకాలంలో అందించాలని వారు సీఎంను కోరారు.

தொடர்புடைய செய்தி