రైతులందరూ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి: ఏడిఏ రామకోటేశ్వరి

59பார்த்தது
రైతులందరూ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి: ఏడిఏ రామకోటేశ్వరి
కాకుమాను మండలo కొల్లిమర్ల, కె బి పాలెం గ్రామాలలో బుధవారం పొలంపిలుస్తుంది కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో డిఆర్సి ఏడిఏ సునీత మాట్లాడుతూ జిప్సం యొక్క ఉపయోగాలు చౌడు భూముల బాగుచేసుకోవటం గురించి తెలియజేశారు. జీవ శిలీంద్ర నాశిని సూడో మోనాస్, ట్రైకోడెర్మా విరిడి వాడకం గురంచి రైతులకు అవగాహన కల్పించారు. పొన్నూరు ఏడిఏ రామకోటేశ్వరి మాట్లాడుతూ ప్రతి రైతు ఈ క్రాప్ బుకింగ్, ఈ కేవైసీ చేయించుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி