పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడులకు నిరసనగా పొన్నూరులో ర్యాలీ

64பார்த்தது
పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడులకు నిరసనగా పొన్నూరులో ర్యాలీ
పాలస్తీనా పై ఇజ్రాయిల్ జరుపుతున్న సైనిక దాడులను ఖండిస్తూ పొన్నూరులో సోమవారం ర్యాలీ ప్రదర్శన జరిగింది. వామపక్ష పార్టీల పిలుపుమేరకు ర్యాలీ ప్రదర్శన అంబేద్కర్ సెంటర్ నుండి గాంధీ బొమ్మ, జి బి సి రోడ్డులలో ర్యాలీ నిర్వహిస్తూ మానవతావాదులు పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడులు ఖండించాలని నినాదాలు చేశారు. పాలస్తీనా పై దాడులు ప్రారంభం నుంచి నేటికీ సంవత్సరం ముగిసిందని 80 వేల మంది ప్రజలు చనిపోయారని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி