అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీ పట్టివేత..

61பார்த்தது
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీ పట్టివేత..
బాపట్ల నుంచి రేషన్ బియ్యం లోడుతో వస్తున్న లారీని బుధవారం పొన్నూరు రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూరల్ ఎస్ఐ కిరణ్ కుమార్ కథనం ప్రకారం బాపట్ల వైపు నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని ముందస్తు సమాచారంతో చింతలపూడి దగ్గర మాటు వేసామన్నారు. సుమారు10లక్షల విలువచేసే రేషన్ బియ్యం, లారీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నామన్నారు.

தொடர்புடைய செய்தி