పెదకూరపాడు రిజిస్టర్ గా హుస్సేన్

75பார்த்தது
పెదకూరపాడు రిజిస్టర్ గా హుస్సేన్
పెదకూరపాడు రిజిస్టర్ గా ఎండి ఎన్ హుస్సేన్ శనివారం బాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీల్లో భాగంగా పెదకూరపాడు కేటాయించారు. ఇతను గతంలో దరిశి, ఇందుకూరుపేట, నెల్లూరు జిల్లా ఆడిట్ విభాగంలో పనిచేశారు. ప్రస్తుతం మార్కాపురం నుండి బదిలీపై వచ్చారు. రిజిస్ట్రేషన్ సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్లు అతనికి స్వాగతం పలికారు.

தொடர்புடைய செய்தி