పెదకూరపాడు: వ్యవసాయ పొలాలను పరిశీలించిన విదేశీ బృందం

70பார்த்தது
పెదకూరపాడు: వ్యవసాయ పొలాలను పరిశీలించిన విదేశీ బృందం
పెదకూరపాడు లో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను అమెరికా స్పెయిన్ బృందం ఆదివారం పరిశీలించారు. ఫీల్డ్, రాష్ట వ్యవసాయ సలహాదారు టి. విజయ్ కుమార్, అమెరికా, స్పెయిన్ బృందం క్రేగ్ కాట్,   కీట్ అగోడ కలిసి పంటల తేడాను గమనించారు. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కే అమల కుమారి, డివిజన్ ఇంచార్జ్  కంచర్ల మధు బాబు, యూనిట్ ఇంచార్జ్ బ్యూలా, ఉదయలక్ష్మి సభ్యులు రైతులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி