వేణుగోపాలస్వామి దేవస్థానంలో పూజలు చేసిన వైసీపీ నాయకులు

58பார்த்தது
వేణుగోపాలస్వామి దేవస్థానంలో పూజలు చేసిన వైసీపీ నాయకులు
వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు చేయాలని పిలుపునిచ్చారు. దానిలో భాగంగా పర్చూరు వైసిపి నాయకులు కోట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పర్చూరు వేణుగోపాల స్వామి దేవస్థానంలో తిరుపతి లడ్డు గురించి జరుగుతున్న వివాదంపై ప్రత్యేక పూజలు చేశారు. టిడిపి శ్రేణులు చేస్తున్న ప్రచారం తగదని, ఎంతో పవిత్రంగా భావించేటటువంటి తిరుపతి ప్రసాదంపై ప్రస్తుతం ముఖ్యమంత్రి చేస్తున్నది విష ప్రచారమని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி