ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ఠ చర్యలు: సీఐ లోకనాథం

57பார்த்தது
నరసరావుపేట పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ఠ చర్యలు చేపట్టినట్లు ట్రాఫిక్ సీఐ లోకనాథం తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం పట్టణంలో రద్దీగా ఉన్న ప్రాంతాలను ఆయన సందర్శించారు. ట్రాఫిక్ను నియంత్రించేందుకు సిబ్బందికి తగు సూచనలు సలహాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ. పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி