నరసరావుపేట: మహాధర్నా విజయవంతం చేయాలి

83பார்த்தது
బీసీల కుల జన గణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బాలుగున్నల హరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సోమవారం నరసరావుపేటలో మాట్లాడుతూ. బహుజన్ సమాజ్ వాది పార్టీ ఆధ్వర్యంలో ఈనెల తొమ్మిదో తేదీన విజయవాడలో జరిగే మహా ధర్నాను కార్య కర్తలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. బూదాల బాబురావు, గుండాల సైదులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி