పల్నాడు: ఎస్పీ ఆఫీసులో 73 ఫిర్యాదులు

69பார்த்தது
పల్నాడు: ఎస్పీ ఆఫీసులో 73 ఫిర్యాదులు
ఫిర్యాదుదారుని సమస్యల పట్ల శ్రద్ధ వహించి వారి సమస్యలనకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఏఎస్పీ సంతోశ్ తో కలిసి ఫిర్యాదులను స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ తదితర సమస్యల పరిష్కారం కోసం 73 మంది వినతి పత్రాలను అందజేశారు. వాటిని వెంటనే పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி