మాజీ సీఎం జగన్ తో భేటీ అయిన గుంటూరు నగర అధ్యక్షుడు

52பார்த்தது
మాజీ సీఎం జగన్ తో భేటీ అయిన గుంటూరు నగర అధ్యక్షుడు
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లి కార్యాలయంలో గురువారం గుంటూరు వైసీపీ నగర అధ్యక్షుడు బాల వజ్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరు నగర అధ్యక్షుడిగా నియమించినందుకు జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయ కర్త విడదల రజినీ, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్. నూరిఫాతిమా, ప్రత్తిపాడు నియోజక వర్గ సమన్వయ బలసాని కిరణ్ కుమార్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி