పిడుగురాళ్ల కార్మికుల ఆందోళన

71பார்த்தது
పిడుగురాళ్ల కార్మికుల ఆందోళన
రాష్ట్రంలో వివిధ స్కీముల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని సిఐటియు నాయకులు కోరారు. ఈ నేపథ్యంలో.. సోమవారం పిడుగురాళ్ల పట్టణం బంగ్లా సెంటర్ నుండి అంబేద్కర్ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు. వివిధ శాఖల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంపు, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

தொடர்புடைய செய்தி