కొత్త పోలింగ్ స్టేషన్ లు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

53பார்த்தது
కొత్త పోలింగ్ స్టేషన్ లు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్
1500 ఓటర్లు పైబడి ఉన్న పోలింగ్ బూత్ లను కొత్త పోలింగ్ స్టేషన్ లుగా ఏర్పాటు చేస్తున్నామని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు పోలింగ్ బూత్ ల రేషనలైజేషన్ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 7 నియోజకవర్గాలలో 36 కొత్త పోలింగ్ స్టేషన్లను గుర్తించటం జరిగిందన్నారు.

தொடர்புடைய செய்தி