లోక్ అదాలత్ ని సద్వినియోగం చేసుకోండి: ఎస్పీ సతీశ్ కుమార్

79பார்த்தது
లోక్ అదాలత్ ని సద్వినియోగం చేసుకోండి: ఎస్పీ సతీశ్ కుమార్
ఈ నెల 14న జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని ఎస్పీ సతీశ్ కుమార్ శుక్రవారం తెలిపారు. జాతీయలోక్ అదాలత్ కార్యక్రమంలో సాధ్యమైనన్ని కేసులు పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కక్షిదారులు కూడా దీర్ఘకాలంగా కొనసాగుతున్న కేసులను పరిష్కరించుకొని ప్రశాంతంగా ఉండాలని చెప్పారు. చెక్ బౌన్స్ కేసులు, ఇన్సూరెన్స్ కేసులు ఉన్న కక్షిదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

தொடர்புடைய செய்தி