గుంటూరు: అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి: ఎమ్మెల్యే మాధవి

83பார்த்தது
గుంటూరు: అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి: ఎమ్మెల్యే మాధవి
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి మంగళవారం గుంటూరు జీఎంసీ కార్యాలయంలో కమిషనర్ పులి శ్రీనివాసులుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. ఈ మేరకు కమిషనర్ స్పందించి అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పారు.

தொடர்புடைய செய்தி