గుంటూరులో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

70பார்த்தது
గుంటూరులో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
11కేవీ సింహపురి ఫీడర్ విద్యుత్ లైన్ల మరమ్మతుల నేపథ్యంలో ఉదయం 9. 30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు D2 నల్లచెరువు ఏఈఈ బి. శ్రీనివాసరావు తెలిపారు. సింహపురి ఎస్టేట్, జగదాంబ ఎస్టేట్, గంగయ్య ఎస్టేట్, పీకలవాగు, డంపింగ్ యార్డ్ ప్రాంతాల్లో విద్యుత్ కి అంతరాయం ఏర్పడుతుందని చెప్పారు. వినియోగదారులు గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி