గుంటూరు: ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

77பார்த்தது
గుంటూరు: ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
ప్రజలు, పోలీసుల మధ్య సత్సంబంధాలను కలిపి ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రతి ఒక్కరికి తెలియజేయడమే వారధి ప్రధాన లక్ష్యమని ఎస్పీ సతీశ్ కుమార్ అన్నారు. పాత గుంటూరు యాదవ హైస్కూల్లో మంగళవారం ఆయన వారధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி