ఈనెల 11 నుండి గుంటూరు మిర్చి యార్డుకు సెలవులు

60பார்த்தது
ఈనెల 11 నుండి గుంటూరు మిర్చి యార్డుకు సెలవులు
గుంటూరు మిర్చియార్డుకు ఈనెల 11వ తేదీ నుంచి సెలవులు ఇస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. 11న దుర్గాష్టమి, 12న విజయదశమితో పాటు వారాంతం, 13వ తేదీ ఆదివారం సాధారణ సెలవు కారణంగా వరుసగా మూడు రోజులు పాటు మిర్చి క్రయ విక్రయాలు జరగవన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రైతులు శుక్ర, శని, అదివారాలు మిర్చియార్డుకు సరకు తీసుకురావద్దన్నారు. 14నుండి యార్డు తిరిగి ప్రారంభిస్తారు.

தொடர்புடைய செய்தி