చిలకలూరిపేట:అభివృద్ధి, సంక్షేమం రెండింటికి ప్రాధాన్యత: ఎంపీ లావు

62பார்த்தது
అభివృద్ధి, సంక్షేమం రెండింటికి ప్రాధాన్యత ఇస్తూ కూటమి ప్రభుత్వ పాలన ఉంటుందని ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు. నాదెండ్ల మండలం, సాతులూరులో శనివారం రూ. 1. 20కోట్లతో రోడ్లు, సైడ్ డ్రైన్సు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ పాల్గొన్నారు. గ్రామంలో నేడు రూ. 40లక్షలతో రోడ్లు ప్రారంభించి, రూ. 80లక్షలతో రోడ్లు, డ్రైన్స్ నిర్మాణానికి వారు శంకుస్థాపనలు చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி