కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన

63பார்த்தது
పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం యడవల్లి గ్రామస్థులతో కలిసి బాధితుడు ఏడుకొండలు ఆందోళన చేపట్టారు. ఆగస్టులో చిలకలూరిపేట మండలం యడవల్లిలో తన ఇంటిని అర్ధరాత్రి కొందరు వ్యక్తులు వచ్చి కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తగిన న్యాయం చేయాలని ఏడుకొండలు ఎస్పీ శ్రీనివాసరావుని కలిసి ఫిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி