తిరుమల ప్రతిష్టను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తుందని పూజలు

55பார்த்தது
తిరుమల ప్రతిష్టను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తుందని పూజలు
అద్దంకి మండలం సింగరకొండలోని శ్రీప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానము నందు కూటమి ప్రభుత్వం తిరుమల ప్రతిష్టతను దెబ్బతిస్తుందని అద్దంకి నియోజకవర్గ వైయస్సార్ పార్టీ కాంగ్రెస్ సమన్వయకర్త అనిమిరెడ్డి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. లడ్డూను స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు.

தொடர்புடைய செய்தி