రాతిముఖ మండపం నిర్మాణానికి రూ.లక్ష విరాళం

73பார்த்தது
రాతిముఖ మండపం నిర్మాణానికి రూ.లక్ష విరాళం
అద్దంకి మండలం సింగరకొండలోని శ్రీప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు రాతి ముఖమండపం నిర్మాణానికి ఆదివారం నెల్లూరు జిల్లాకు చెందిన చుండూరి సుబ్బారావు రూ.లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు విరాళం అందించిన సుబ్బారావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం మరువలేనిదని కొనియాడారు.

தொடர்புடைய செய்தி