దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

69பார்த்தது
దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
అద్దంకి పట్టణ పరిసర ప్రాంతాలలో రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముద్దాయిని అరెస్టు చేసినట్లు సీఐ కృష్ణయ్య సోమవారం తెలియజేశారు. ఇతనిని కొంగపాడు డొంక వద్ద ఎస్సై ఖాదర్ బాషా సిబ్బందితో కలిసి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ముద్దాయి పెర్నమిట్టకు చెందిన తన్నీరు మధుబాబుగా సీఐ కృష్ణయ్య తెలిపారు. ఇతని వద్ద నుంచి 3, 41, 500 రూపాయలు విలువ గల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

தொடர்புடைய செய்தி