తుళ్లూరు: ఎలక్ట్రానిక్స్ పాలసీపై సీఎం సంతృప్తి

70பார்த்தது
తుళ్లూరు: ఎలక్ట్రానిక్స్ పాలసీపై సీఎం సంతృప్తి
ఐటీ, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ పాలసీలపై సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం సమీక్షించారు. తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో ప్రజెంటేషన్ ద్వారా అధికారులు ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన పాలసీని సీఎం వివరించారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాలసీలు, ఆయా రంగాల్లో ఉన్న నిపుణులతో చర్చించి కొత్త పాలసీలు రూపొందించినట్లు వివరించారు. ఎలక్ట్రానిక్స్ పాలసీపై చర్చించిన సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி