ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి విరాళం

75பார்த்தது
ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి విరాళం
ఎసీఏ తరుఫున వరద బాధితుల సహాయార్ధం ప్రకటించిన ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి చెక్ ను తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అందజేశారు. ఎసిఏ అధ్యక్షుడి ఎన్నికైన సందర్భంలో ఎంపీ కేశినేని శివనాథ్ ఎసిఏ తరుఫున వరద బాధితుల సహాయార్ధం సీఎం రిలీఫ్ ఫండ్ కి కోటి రూపాయలు ప్రకటించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు చెక్ ను అందజేశారు.

தொடர்புடைய செய்தி