మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు మరో షాక్

82பார்த்தது
మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు మరో షాక్
బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు మరో షాక్ తగిలింది. గతంలో వెలగపూడిలో జరిగిన ఓ మహిళ మర్డర్ కేసుకు సంబంధించి తుళ్లూరు పోలీసులు పీటీ వారెంట్ కోర్టులో దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం పీటీ వారెంట్ కు న్యాయస్థానం అనుమతిచ్చింది. ఈ నెల 7వ తేదీన తుళ్లూరు పోలీసులు గుంటూరు జైలు నుంచి మంగళగిరి కోర్టులో నందిగం సురేశ్ ను హాజరు పరచనున్నారు. దీంతో సురేష్ కు గట్టి షాక్ తగిలినట్లు అయింది.

தொடர்புடைய செய்தி