డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా ప్రత్యేక పూజలు

69பார்த்தது
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో శ్రీ స్వర్ణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూటమి శ్రేణులు సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి తాళ్లూరి అప్పారావు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా సనాతన ధర్మం పరిరక్షణకై పూజలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో ఉండాలని కూటమి శ్రేణులు పూజలు చేశారు.

தொடர்புடைய செய்தி