అదుపులోకి వచ్చిన డివిసి కాలనీ వరద ముంపు

54பார்த்தது
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం7వ వార్డు డివిసి కాలనీలో వరద ముంపు అదుపులోకి వచ్చింది. బుధవారం మాజీ కౌన్సిలర్ లక్ష్మణస్వామి, టిడిపి నేత రవిబాబు ఆధ్వర్యంలో సచివాలయ శానిటరీ అధికారులు కాలనీలో పర్యటించి ఇంజన్ల ద్వారా నీటిని తరలిస్తున్నారు. కాలనీలో ప్రతి వీధిలో సున్నం , బ్లీచింగ్ చల్లి రోగాలు ప్రబల కుండా ప్రజలు జాగ్రత్త తీసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.

தொடர்புடைய செய்தி