ప్రజా వేదిక కార్యక్రమం వారం రోజులు రద్దు

77பார்த்தது
ప్రజా వేదిక కార్యక్రమం వారం రోజులు రద్దు
అకాల వర్షాల కారణంగా మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో జరగాల్సిన ప్రజా వేదిక కార్యక్రమం వారం రోజుల పాటు రద్దు అయినట్లు కార్యాలయ కార్యదర్శి పరుచూరి అశోక్ బాబు ఆదివారం తెలిపారు. అకాల వర్షాలు, వరదలు కారణంగా అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉండటంతో మంగళగిరి టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగాల్సిన "ప్రజా వేదిక" కార్యక్రమాన్ని ఈనెల 9 నుంచి 15 వరకు రద్దు చేసినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி