హరిత కార్మికులకు పీపీఈ కిట్లు అందజేసిన కలెక్టర్

59பார்த்தது
హరిత కార్మికులకు పీపీఈ కిట్లు అందజేసిన కలెక్టర్
ఐటీసీ బంగారు భవిష్యత్తు, ఫినిష్ సొసైటీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన 'స్వచ్ఛత హి సేవ' సెల్ఫీ బోర్డ్స్ ను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ మంగళవారం ఆవిష్కరించారు. గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం గుంటూరు రూరల్ గ్రామాల హరిత కార్మికులకు పీపీఈ కిట్లను కలెక్టర్ అందజేశారు. డీపీఓ కుసుమ, సర్పంచ్ లలిత కుమారి, పంచాయతీ కార్యదర్శి ఆంజనేయప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி