రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ సభ్యులుగా రాయపాటి శైలజ

56பார்த்தது
రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ సభ్యులుగా రాయపాటి శైలజ
రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ సభ్యులుగా రాయపాటి శైలజకు సీఎం చంద్రబాబు అవకాశం ఇచ్చారు. గతంలో ఈమె అమరావతి ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ అమరావతి రైతులకు మద్దతుగా నిలిచారు. అమరావతి ఉద్యమంతో పాటు పలు విషయాలపై ఈమె గళం వినిపించారు. ఈమె గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వారు కాగా, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సోదరుడు గోపాలకృష్ణ కుమార్తె.

தொடர்புடைய செய்தி