నందిగం సురేశ్ తో జగన్ ములాఖత్

66பார்த்தது
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్ అయిన మాజీ ఎంపీ నందిగం సురేశ్ తో బుధవారం వైసీపీ చీఫ్ జగన్ గుంటూరు సబ్ జైల్లో ములాఖత్ అయ్యారు, తాడేపల్లి నివాసం నుంచి గుంటూరుకు వచ్చారు. ఆయన వెంట మాజీ మంత్రి విడదల రజిని ఉన్నారు. ఈ క్రమంలో జైలు వద్దకు కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. అంతకుముందు తూ. గో జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించడంపై జగన్ విచారం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி