ఈనెల10న గుంటూరులో సదస్సు

61பார்த்தது
గ్రామ పంచాయితీల స్వయం సంవృద్ధి ఎలా అనే అంశం పై ఈనెల 10వ తేదీన గుంటూరులో సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను బ్రాడీపేట సీపీఎం కార్యాలయంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, సీఐటీయూ నేతలు శుక్రవారం విడుదల చేశారు. పాత గుంటూరులో సీఐటీయూ కార్యాలయంలో జరిగే సదస్సులో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని లక్ష్మణరావు సూచించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி