వరద బాధితులకు సాయం

65பார்த்தது
విజయవాడ నగరాన్ని వరదలు చుట్టుముట్టడంతో అక్కడ నివసిస్తున్న ప్రజలకు సరైన ఆహారం అందలేని పరిస్తితి నెలకొంది. వరద బాధితులను ఆదుకోవడానికి తమ వంతు సాయంగా గుంటూరు మొబైల్ అసోసియేషన్ సభ్యులు.. గుంటూరు నగరంలోని మొబైల్ షాప్స్ నుండి చందాలు వసూలు చేసి వచ్చిన నగదుతో గురువారం విజయవాడ పాయకపురం కాలనీలో వాటర్ బాటిల్స్,బిస్కెట్స్, ఫ్రూట్స్ పంపిణీ చేశారు. వరద బాధితులని ప్రతి ఒక్కరు ఆదుకోవాలని అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగ వేణు కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி