గుడ్ న్యూస్: వడ్డీ లేకుండా వారికి రూ.5 లక్షలు

80பார்த்தது
గుడ్ న్యూస్: వడ్డీ లేకుండా వారికి రూ.5 లక్షలు
డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు వడ్డీ లేకుండా రుణాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో రూ.50 వేల రాయితీ కూడా ఇవ్వనుంది. తీసుకున్న రుణాన్ని 24 నుంచి 60 నెలల్లో వాయిదా పద్ధతుల్లో చెల్లించాల్సి ఉంటుంది. చిన్నతరహా కుటీర పరిశ్రమలు, వ్యాపారం, సేవా రంగంలో ఉన్నవారికి ప్రభుత్వం ఈ రాయితీ రుణాలు ఇవ్వనుంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி