రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్

74பார்த்தது
రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్
ఏపీలో పెరుగుతున్న ధరల దృష్ట్యా రేషన్ కార్డుదారులకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రేషన్ షాపుల్లో తక్కువ ధరకే వంటనూనెలు అందిస్తోంది. రూ.110కే లీటర్ పామాయిల్, రూ.124కే సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లను ఇప్పటికే పంపిణీ చేస్తోంది. అయితే ఈ ధరలనే కొనసాగించాలని తాజాగా పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది.

தொடர்புடைய செய்தி