ఏపీ మహిళలకు గుడ్ న్యూస్

76பார்த்தது
ఏపీ మహిళలకు గుడ్ న్యూస్
ఏపీ మహిళలకు కేంద్రం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో డ్వాక్రా మహిళల కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం ‘స్ఫూర్తి’ పథకాన్ని అమలు చేయనుంది. తొలుత 11 జిల్లాల్లో కస్టర్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కో క్లస్టర్‌లో 1000 నుంచి 1500 మంది మహిళలు ఉంటారు. ఒక్కో ప్రాజెక్టుకు కేంద్రం రూ.5 కోట్లు ఇస్తుంది. రైతులు, చేతివృత్తిదారుల నుంచి ధాన్యం, వస్తువులను సేకరించి అమ్మకాలు చేపడతారు.

தொடர்புடைய செய்தி