జగన్‌ను రాజకీయాల్లో లేకుండా చేయాలనే కుట్ర: వైసీపీ

65பார்த்தது
జగన్‌ను రాజకీయాల్లో లేకుండా చేయాలనే కుట్ర: వైసీపీ
వైఎస్ కుటుంబం ఆస్తి వివాదాల నేపథ్యంలో మరో లేఖ బయటకు వచ్చింది. గతం వైఎస్ జగన్ తన చెల్లెలు షర్మిలకు రాసిన భావోద్వేగ లేఖను వైసీపీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. వైఎస్ జగన్, షర్మిల ఆస్తి వివాదం నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ లేఖను విడుదల చేస్తున్నట్లు వైసీపీ తెలిపింది. వైఎస్ జగన్‌ను రాజకీయాల్లో లేకుండా చేయాలనే కుట్రలు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపించింది. ఈ విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనేదే తమ ఉద్దేశమని పేర్కొంది.

தொடர்புடைய செய்தி