టోల్ క‌ట్టాల్సిందే అంటున్న కూటమి సర్కార్?

79பார்த்தது
టోల్ క‌ట్టాల్సిందే అంటున్న  కూటమి సర్కార్?
రాజకీయంగా అనుభవం నిండుగా ఉన్న వారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన విజన్ నుంచి తాజాగా ఒక కీలక సమస్యకు పరిష్కారం కనుగొంటున్నారు. అదే పీపీపీ అనే విధానం. ఏపీలో రోడ్లు దుస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఈ రోడ్లకు రిపేర్లు చేయాలంటేనే ఏకంగా నాలుగు వేల నుంచి అయిదు వేల రూపాయల దాకా ఖర్చు అవుతాయని లెక్క వేశారు. అయితే కూట‌మి ప్ర‌భుత్వం జాతీయ రోడ్డుకు మాదిరిగానే లోక‌ల్ రోడ్ల‌కు కూడా టోల్ ఫీజు వ‌సూలు చేయాల‌నే యోచ‌న‌లో కూట‌మి ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

தொடர்புடைய செய்தி