టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై కేసు నమోదు

21745பார்த்தது
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై కేసు నమోదు
తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్‌పై కేసు నమోదైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా భాను ప్రకాష్, వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రోజా, తదితర పార్టీల అభ్యర్థులు పోటీ చేశారు. అయితే ఎన్నికల ఫలితాలు రాకుండానే ఈసీ నిబంధనలకు విరుద్ధంగా నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. దీనిపై వైసీపీ వర్గీయులు ఈసీకి ఫిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி