రేపు ఈపూరులో ప్రజా దర్బార్ కార్యక్రమం

52பார்த்தது
రేపు ఈపూరులో ప్రజా దర్బార్ కార్యక్రమం
ఈపూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు నిర్వహిస్తారని మండల టీడీపీ నాయకులు ఆదివారం తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా దర్బార్ ప్రారంభం అవుతుందని చెప్పారు. మండలంలోని ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని సమస్యలను పరిష్కరించుకోవచ్చని అన్నారు.

தொடர்புடைய செய்தி