కోర్టులో రషీద్ కుటుంబ సభ్యుల పిటిషన్

54பார்த்தது
వినుకొండలో జూలై 17వ తేదీన వైసీపీ కార్యకర్త రషీద్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో మరికొందరిని అరెస్టు చేయవలసి ఉందని, కేసును నిష్పక్షపాతంగా విచారణ చేయించాలని, హత్య వెనుక ఉన్న వారిని అరెస్టు చేసి శిక్షించాలని రషీద్ కుటుంబ సభ్యులు గురువారం డిమాండ్ చేశారు. ఈ మేరకు వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

தொடர்புடைய செய்தி