సంక్షేమ పథకాలపై అవగాహన అవగాహన కల్పించిన ఎమ్మెల్యే

75பார்த்தது
సంక్షేమ పథకాలపై అవగాహన అవగాహన కల్పించిన ఎమ్మెల్యే
బొల్లాపల్లిలో సోమవారం 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై 100 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించిన పథకాల గురించి వివరించారు. అధికారులతో కలిసి ఇంటింటికి తిరిగి గోడలకు స్టికర్లు అంటించారు. కార్యక్రమంలో వినుకొండ ఏడీఏ రవిబాబు, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி