ఇది ప్రజల ప్రభుత్వం: ఎమ్మెల్యే ఆనందబాబు

60பார்த்தது
అమర్తలూరు మండలం యలవర్రు గ్రామంలో సోమవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆనందబాబు పాల్గొని ఇంటింటికి వెళ్లి వంద రోజుల్లో ప్రభుత్వం యొక్క పనితీరును ప్రజలకు వివరించారు. పెన్షన్ నగదును ఒకేసారి పెంచి ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇది ప్రజల ప్రభుత్వం అని ఆయన తెలియజేశారు.

தொடர்புடைய செய்தி