మంగళగిరి: సివిల్ సప్లై, వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం సమీక్ష

72பார்த்தது
మంగళగిరి: సివిల్ సప్లై, వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం సమీక్ష
సివిల్ సప్లై వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. శనివారం మంగళగిరిలోని చంద్రబాబు నివాసంలో అధికారులతో ఆయన భేటీ అయి నిత్యవసర ధరలు నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ధరల భారం తగ్గించేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలను పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. రైతు బజార్ల ద్వారా చేపట్టిన అమ్మకాలను అధికారులు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி